జనసైనికుని కుమార్తె జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పంతం నానాజీ
కాకినాడరూరల్: కరప మండలం, పెనుగుదురు గ్రామ జనసైనికులు వెంపల శ్రీనివాస్ కుమార్తె జన్మదిన వేడుకల్లో పాల్గొని చిన్న పాపని ఆశీర్వదించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-16-at-9.51.21-PM-1024x462.jpeg)