జనసేనానిని సత్కరించిన డా.పసుపులేటి హరి ప్రసాద్
మంగళగిరి పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను జనసేన పార్టీ పి.ఎ.సి సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరి ప్రసాద్ కలిసి జనసేనానిని శ్రీవారి శాలువాతో సత్కరించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-06-at-2.25.29-PM-1-1024x955.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-06-at-2.25.29-PM-1024x834.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-06-at-2.25.29-PM-2-1024x1005.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-06-at-2.25.28-PM-1024x975.jpeg)