పుంగనూరు మండలాధ్యక్షులకు దిశానిర్దేశం చేసిన పసుపులేటి హరిప్రసాద్

పుంగనూరు నియోజకర్గంలో నూతనంగా ఏర్పడ్డ మండల కమిటీ అధ్యక్షులకు జిల్లా నాయకులు శ్రీ చిన్నా రాయల్, రమణ, జావిద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ PAC సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ.డా.పసుపులేటి హరి ప్రసాద్ దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నూతన మండల అధ్యక్షులు మణికంఠ, విరూపాక్షి, రెడ్డి శేఖర్, పురుషోత్తం, పొకల అశోక్, నాగభూషణం, దేపా మోహన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సుభాషిణి, జిల్లా నాయకులు ఆనంద్, మనోహర్ దేవర, పాముల హరి మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.