వంగ లక్షణ గౌడ్ ను సన్మానించిన పవన్ కళ్యాణ్ రాయచూరు టీం
హైదరాబాద్: జనసేన తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడు వంగ లక్షణ గౌడ్ మొట్ట మొదటి సారిగా కర్ణాటక రాయచూరుకు వెల్లడం జరిగినది. ఈ సందర్బంగా టీం పవన్ కళ్యాణ్ రాయచూరు తరుపున లక్షణ గౌడ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశాల, హోన్నప్ప ముని, బద్రి తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-21-at-2.59.50-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-21-at-2.59.50-PM-1-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-21-at-2.59.50-PM-1024x768.jpeg)