పెదబయలు మండలంలో పర్యటించిన పవన్ కుమార్

అరకు నియోజకవర్గం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదబయలు మండలం, వనబంగి పంచాయితి తోటల గొంది గ్రామంలో పర్యటించిన పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ గ్రామస్తులతో కలిసి ఇంటింటా జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ.. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కలిగేలా రాబోయే ఎన్నికల్లో ఆదివాసీ ప్రజల ఆలోచన జనసేన పార్టీ వైపు ఉందని.. అందుకు పవన్ కళ్యాణ్ గారిని గెలుపుకు కృషిచేసి భావితరాల భవిష్యత్ కోసం మనవంతుగా కృషి చేద్దామని గ్రామస్తులు మహిళలతో చెప్పారు.