లక్ష్మమ్మకు అండగా నిలిచిన పవన్ సేన – సేవా సమితి
ఇచ్చాపురం: ఇన్నేసుపేట గ్రామానికి చెందిన ఇసురు లక్ష్మమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకొన్న జనసేన నాయకులు పవన్ సేన సేవా సంస్థ తరుపున జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, జనసైనికులు మరియు వీరమహిళల ఆధ్వర్యంలో శనివారం 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-03-at-10.53.22-AM-1024x768.jpeg)