ఫిషింగ్ హార్బర్ ప్రమాద భాదితులకు అండగా పవన్
- మీటింగ్ మరియు పర్యటన ఏర్పాట్లలో జనసేన నాయకులు
వైజాగ్: ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో నష్టపోయిన బోటు యజమానులను రెండు రోజుల్లో పరామర్శించి, 50000/- పరిహారం అందించనున్న పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో భాగంగా మీటింగ్ మరియు పర్యటన ఏర్పాట్లను ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కీర్తేష్, ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త విశ్వక్ సేన్, తూర్పు దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త శివ పర్యక్షించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-21-at-9.47.35-PM-1-1024x768.jpeg)