మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో పిసిని చంద్రమోహన్ భేటీ

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాళి, కోటబొమ్మాళి టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ భేటి అవడం జరిగింది. ఈ భేటీలో శ్రీకాకుళం జిల్లాలో అనేక సమస్యలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

Share this content:

Post Comment