పిసిని చంద్రమోహన్ కు ఘన సన్మానం
పాలకొండ నియోజకవర్గం: గిరిజన నేత, మాజీ జడ్పీటీసీ నిమ్మల నిబ్రమ్ ఆధ్వర్యంలో నూతనంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి బాధ్యతలు స్వీకరించిన పిసిని చంద్రమోహన్ కు సన్మానం కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పొరెడ్డి ప్రశాంత్, జామి అనిల్, ఆరిక గణేష్, సవర రాజేష్, సవర సింహాద్రి, కర్రపాక గోవింద రావు, రామ్ దిరిసిన, పల్లిశంకర్ రావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-25-at-6.18.53-PM-1024x576.jpeg)