అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం బీచ్ రోడ్డుపై నిర్వహించిన యోగాంధ్ర–2025 కార్యక్రమంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లతో కలిసి ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రామ్మోహన్ రావు పాల్గొనడం జరిగింది.
Share this content:
Post Comment