గొర్లె భానోజి కుటుంబ సభ్యులను పరామర్శించిన పేడాడ రామ్మోహన్ రావు

ఆమదాలవలస నియోజకవర్గం: ఇటీవల అకాల మరణం చెందిన దన్నానపేట యువ నాయకులు గొర్లె భానోజి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు. రామ్మోహన్ తో పాటు జన సైనికులు రాజశేఖర్, మణికంఠ, వంశీ, అప్పలనాయుడు, రాంబాబు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.