ఉపాధ్యాయుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి: కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం…వీటి హై స్కూల్.. ఎస్.కె.వి.టి స్కూలు నందు పనిచేస్తున్న అన్ ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని..వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని.. ఉద్యోగుల నిరసన దీక్షకు సంఘీభావం తెలుపుతూ.. అఖిలపక్ష సమావేశంలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ డిమాండ్ చేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-07-at-5.44.34-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-07-at-5.44.34-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-07-at-5.44.35-PM-1024x769.jpeg)