వీరమహిళా ప్రాంతీయ కోఆర్డినేటర్ల సమీక్షా సమావేశంలో పాల్గొన్న పెండ్యాల శ్రీలత
మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ సమక్షంలో నిర్వహించిన వీరమహిళ ప్రాంతీయ కోఆర్డినేటర్ల సమీక్ష సమావేశంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత పాల్గొని అనంతపురం జిల్లాలో మహిళా సాధికారత ఆర్థికాభివృద్ధికి చేపట్టిన వ్యవసాయ కార్యక్రమం గురించి నాదెండ్ల మనోహర్ కి వివరించడం జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-20-at-8.32.21-PM-1-1024x466.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-20-at-8.32.22-PM-1-1024x581.jpeg)