సాయి నాయుడును పరామర్శించిన పెంటేల బాలాజీ
చిలకలూరిపేట: జనసేన యువ నాయకులు సాయి నాయుడు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో గాయపడి గుంటూరు సాయి ప్రియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గం నాయకులు పెంటేల బాలాజీ సోమవారం సాయి నాయుడును పరామర్శించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-6.41.44-PM-1024x458.jpeg)