కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పెనుమాల జాన్ బాబు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు కందుల దుర్గేష్ ని కాకినాడ జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగాగా కలిసిన యూఏఈ జనసేన అద్యక్షులు పెనుమాల జాన్ బాబు. ఈ సందర్భంగా జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే అంశాలపై చర్చించడం జరిగింది.