కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పెనుమాల జాన్ బాబు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు కందుల దుర్గేష్ ని కాకినాడ జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగాగా కలిసిన యూఏఈ జనసేన అద్యక్షులు పెనుమాల జాన్ బాబు. ఈ సందర్భంగా జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే అంశాలపై చర్చించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-28-at-14.22.10.jpeg)