పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కొరకు కష్టపడినటువంటి ప్రతి 7 మండలాల జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారత జనతా పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, పంచాయతీ గ్రామ నాయకులు, కార్యకర్తలకు, బూత్ ఇన్చార్జులు, ఏజెంట్లుకు, గెలుపు కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.
Share this content:
Post Comment