వైసీపీ ప్రభుత్వ వైఖిరికి నిరసనగా ఎమ్మార్వోకు వినతిపత్రం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-31-at-6.40.23-PM-1-1.jpeg)
కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పంటలు నష్టపోయిన రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇచ్చి చేతులు దులుపుకుంటుకున్న వైసీపీ ప్రభుత్వ వైఖిరికి నిరసనగా ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి నష్టపరిహారం చెల్లించాలని వినతిపత్రం అందజేసిన నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తెర్నెకల్ వెంకప్ప. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-31-at-6.40.24-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-31-at-6.40.24-PM-1-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-31-at-6.40.23-PM.jpeg)