ఇంటర్ విద్యార్థులకు మద్దతుగా ఆర్డీఓ కి వినతిపత్రం

రాష్ట ఇంచార్జి శ్రీ నేమురీ శంకర్ గౌడ్ సూచన మేరకు, విద్యార్థీ విభాగం అధ్యక్షుడు శ్రీ సంపత్ నాయక్ పిలుపుతో ఉమ్మడి జిల్లా ఇంచార్జి ఆకుల సుమన్ మద్దతుతో రాష్ట విద్యార్థీ విభాగం నాయకులు ఆంజనేయులు గౌడ్, గాదె పృథ్వీ ల అధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు నియజకవర్గాల్లో విద్యార్థి విభాగం నాయకులు ఇంటర్ విద్యార్థులకి మద్దతుగా ఋడో కార్యాలయాల్లో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో వరంగల్ కో ఆర్డినేటర్ అజయ్, నెల్లుట్ల వినయ్, అన్సార్ మరియు ఇతర విద్యార్థి విభాగం నాయకులు పాల్గొనడం జరిగింది.