జలజీవన్ నిధులతో పైపులైను పనులు ప్రారంభం
మామిడికుదురు: జనజీవన్ మిషన్ నిధుల ద్వారా బాడిలంకకు వెళ్లే పైపులైను పనులను గ్రామ సర్పంచ్ అడబాల తాత కాపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోట బ్రహ్మానందం, ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-25-at-1.51.21-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-25-at-1.51.23-PM-1024x461.jpeg)