జగనన్న కాలనీని సందర్శించి సమస్యలు తెలుసుకున్న పిరిడి, ముత్తావలస జనసైనికులు
బొబ్బిలి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శనివారం బొబ్బిలి మండలంలో ముత్తావలస గ్రామంలో జగనన్న కాలనీని సందర్శించి ప్రభుత్వ వైఫల్యాలను, సమస్యలను తెలుసుకుని అ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముత్తావలస, పీరిడీ జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-12.57.16-1024x460.jpeg)