శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: తాళ్లరేవు మండలం, పి. మల్లవరం గ్రాంటు గ్రామంలో ఇటీవల మరణించిన వాసంశెట్టి సత్యనారాయణ వారి అబ్బాయి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించి, వారికి దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో విళ్ల వీరా, పోసింశెట్టి సూర్యప్రకాష్, తాళ్లూరి ప్రసాద్, చిట్టూరి నాగేశ్వరరావు, కుడిపూడి కృష్ణ, పంపన లక్ష్మణరావు, తాడ్డి సంతోష్, నూకల సురేష్, కాట్నం దొరబాబు, కుడిపూడి వీరబాబు, దూళిపూడి వీరబాబు యంటపల్లి కుటుంబరావు, రాయుడు శ్రీనివాసరావు, నీలా శివ సుబ్రహ్మణ్యం మొదలగు వారు పాల్గొన్నారు.