వారాహిని వాహనాన్నిసందర్శించిన పితాని బాలకృష్ణ
మంగళగిరి: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయం వద్ద వారాహి వాహనాన్ని సన్దర్శించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్ర ఎటువంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు. వారాహి మాత సప్తమాతృకల్లో ఒకరని, దుష్టులను శిక్షించడానికి అవతరించారని రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనంతో సమరశంఖం పూరిస్తారని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-27-at-7.38.23-PM-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/pi-1024x576.jpg)