కాట్రేనికోన మండలంలో పలువురిని పరామర్శించిన పితాని బాలకృష్ణ

కాట్రేనికోన మండలం, నడవపల్లి గ్రామానికి చెందిన మట్టపర్తి సత్యవతి ఇటీవల మృతిచెందారు వారి కుటుంబ సభ్యులను, వేట్లపాలెం గ్రామానికి చెందిన పంతాడి కృష్ణమోహన్ రాజు ఇటీవల మృతిచెందారు. వారి కుటుంబ సభ్యులను, సత్తెమ్మ చెట్టు గ్రామానికి చెందిన సానబోయిన లక్ష్మి నారాయణమ్మ ఇటీవల మృతిచెందారు. వారి కుటుంబ సభ్యులను, వేట్లపాలెం గ్రామానికి చెందిన గుత్తుల నాగేశ్వరావు ఇటీవల మృతిచెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, వీరవెంట మోకా బాల ప్రసాద్, పిల్లి గోపి, సంసాని పాండురంగారావు, మట్టపర్తి శంకర్, కడలి సత్యనారాయణ, పెమ్మాడి శ్రీను, కాలడి రాజు, ఓలేటి శ్రీను మొదలగువారు ఉన్నారు.