గాంధీ మహాత్ముడికి నివాళులర్పించిన పితాని
ముమ్మిడివరం: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ఆదివారం ముమ్మిడివరం లంకతలమ్మ గుడి వద్ద గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుద్దటి జంబి, ముమ్మిడివరం మండల అధ్యక్షులు గొల్లకోటి వెంకన్న బాబు, కడలి వెంకటేశ్వరరావు, పోలిశెట్టి కుమార్, దూడల స్వామి నాయుడు, గేదెల స్వరూపు, వంగా సీతారాం, పితాని శివకుమార్, ఎల్లమెల్లి లోకేష్, చంటి, సాయిబాబు, నిమ్మల శీను, బొంతు సత్తిబాబు, ఆటో శ్రీను మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-02-at-11.43.49-AM-1024x576.jpeg)