జనసేన పార్టీ పిఏసి సభ్యులుగా నియమితులైన చేగొండి సూర్యప్రకాశ్‌ కి శుభాకాంక్షలు తెలిపిన పోలవరం జనసేన

పశ్చిమగోదావరిజిల్లా, ఆచంట నియోజకవర్గ ఇంచార్జ్‌ చేగొండి సూర్యప్రకాశ్‌ జనసేన పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సభ్యులుగా నియమితులైనందుకు పోలవరం ఇంచార్జి చిర్రి బాలరాజు, జిల్లా ప్రధాన కార్యధర్శి కరాటం సాయి,గడ్డమణుగు రవికుమార్‌, తుట్టి రామచంద్రం, మద్దు తేజ, పాదం నాగకృష్ణ మరియు పోలవరం నియోజకవర్గ ఏడు మండలాల అద్యక్షులు కార్యకర్తలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు.