శెట్టిబత్తుల రాజబాబుని అరెస్ట్ చేసిన పోలీసులు

వరద బాధితులకు సీఎం జగన్మోహన్ రెడ్డి కంటితుడుపు చర్యగా ప్రకటించిన 2 వేలు కాకుండా 10 వేలు ఇవ్వాలనే డిమాండ్ తో సీఏం కు రిప్రజంటేషన్ ఇవ్వడానికి గంటి పెదపూడి వెళ్తున్న అమలాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబుని, జిల్లా సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు, నాయకులు ఆకుల బుజ్జి, గోలకోటి వెంకటేష్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.