రాజేష్ సరిపెళ్లని మర్యాదపూర్వకంగా కలిసిన పోలిరెడ్డి వెంకటరత్నం
నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, మహాసేన అధ్యక్షులు రాజేష్ సరిపెళ్లని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసైనికులు మహాసేన శ్రేణులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-11-at-4.48.47-PM-824x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-11-at-4.48.46-PM-1024x842.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-11-at-4.48.45-PM-1024x940.jpeg)