శ్రీ కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పోలిశెట్టి చంద్రశేఖర్
రామచంద్రపురం పట్టణము గుళ్ళ వారి వీధిలో శ్రీ కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమానికి రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. జనసేన నాయకులు 3 వ వార్డు కౌన్సిలర్ అంకం శ్రీనివాసరావు, ఏరుపల్లి ఎంపిటిసి సాక్షి శివకృష్ణ కుమార్, రాంబాబు నాయుడు, కొలగాని సతీష్ తదితర గుళ్ళ వారి పేట జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-11-at-8.46.06-PM-1024x767.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-11-at-8.45.47-PM-1024x767.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-11-at-8.46.17-PM-1024x767.jpeg)