వంగవీటి మోహన రంగాకి నివాళూర్పించిన పోలిశెట్టి చంద్రశేఖర్

వంగవీటి మోహన రంగా గారి 33వ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం రూరల్ ఉట్రుమిల్లి గ్రామంలోని వంగవీటి రంగా గారి విగ్రహానికి రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ పూలమాలలు వేసి రంగా గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉట్రుమిల్లి గ్రామం రంగా గారి అభిమానులు పాల్గొనడం జరిగింది.