యాక్సిడెంట్ అయిన జనసైనికులను పరామర్శించిన పోలిశెట్టి చంద్రశేఖర్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-03-at-2.23.10-PM-1024x767.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-03-at-4.07.12-PM-1024x767.jpeg)
తామరపల్లి గ్రామం జనసైనికుడు దారపాటి జగన్ కి యాక్సిడెంట్ అయ్యి కాలుకి గాయాలు అవ్వడం జరిగింది. సుందరపల్లి, ఊడిమూడి, తామర పల్లి గ్రామాల జనసేన పార్టీ ంఫ్ట్ఛ్ తాడాల జానకి రామ్ తెలియజేయడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ జగన్ ఇంటికి వెళ్లి తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం జరిగింది. జనసేన పార్టీ గంగవరం మండలం అధ్యక్షులు చిర్రా రాజ్ కుమార్, జనసేన నాయకులు సలాది వెర్రిబాబు, దేవరపల్లి చక్రథర్, ముద్రగడ శ్రీను, గాలి రాము, రాంబాబు నాయుడు, వల్లభరెడ్డి నాగబాబు, గండేటి శివ, కొండ తదితరులు వెళ్లి కలవడం జరిగింది.
సత్యవాడ గ్రామం జనసైనికుడు తోట త్రిమూర్తులుకి యాక్సిడెంట్ అయ్యి కాలుకి గాయాలు అవ్వడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం జరిగింది. జనసేన నాయకులు సలాది వెర్రిబాబు, దేవరపల్లి నాగ చక్రథర్, ముద్రగడ్డ శ్రీను, గాలి రాము, రాంబాబు నాయుడు, వల్లభరెడ్డి నాగబాబు, గండేటి శివ, దుళ్ళ కొండ తదితరులు వెళ్లి కలవడం జరిగింది.