మండల పరిషత్ ఫంక్షనల్ కమిటీ సభ్యునిగా పోలిశెట్టి తేజ

మైలవరం: మండల పరిషత్ ఫంక్షనల్ కమిటీలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇబ్రహీంపట్నం మండల పరిషత్ విద్య, వైద్య, పరిశుభ్రత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు వృద్ధులు, వికలాంగులు, శిశు సంక్షేమ శాఖలకు పోలిశెట్టి తేజను కమిటీ సభ్యులుగా మండల పరిషత్ ప్రధాన అధికారి నియమించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విధానంలో
కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం మండలంలోని వివిధ శాఖల్లో నిధులు సమకూర్చుకొని అభివృద్ధి పనులు చేపట్టటం జరిగింది.