గుంటూరు తూర్పు నియోజకవర్గం, 56వ డివిజన్ నెహ్రు నగర్ లో డివిజన్ ప్రెసిడెంట్ పులిగడ్డ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక, కార్పొరేటర్ అయిశెట్టి కనకదుర్గ శ్రీనివాస్, నగర ప్రధాన కార్యదర్శి చామర్తి ఆనంద్ సాగర్, నగర కార్యదర్శి కలగంటి త్రిపుర కుమార్, నగర కార్యదర్శి చుండూరి రామకృష్ణ, నగర సంయుక్త కార్యదర్శి పులిగడ్డ గోపి, గుంటూరు తూర్పు ఐటీ వింగ్ కో-ఆర్డినేటర్ నిశ్శంకర రవితేజ మరియు వార్డు కమిటీ సభ్యులు, బూతు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మీటింగ్ అనంతరం జనసేన పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.
Share this content:
Post Comment