పాఠశాలల విలీనం వాయిదా వేయండి: పాలకొండ జనసేన
పాలకొండ జనసేన పార్టీ తరుపున బుధవారం పాలకొండ మండల విద్య శాఖ అధికారి వారికి ఈ విద్య సంవత్సరంలో పాఠశాలలు విలీనం చెయడం వల్ల విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారని.. పాలకొండ నియోజకవర్గంలో ఉన్న పాఠశాలలో విలీనంను కొంచం నిలుపుదల చేయాలనీ.. మండల విద్య శాఖ అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ నాయుకులు పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్, జామి అనిల్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-20-at-5.49.10-PM-1024x630.jpeg)