పాలకొండలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చేసిన గర్భాన

పాలకొండ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు ఆపద సమయంలో అండగా ఉండలని శ్రీకారం చుట్టిన కార్యక్రమమే క్రియాశీలక సభ్యత్వం. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ప్రమాద సమయంలో భీమా లభించే విధంగా రూపొందించబడింది. దీనికి సంబందించి స్థానిక పాలకొండ మున్సిపాలిటీలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పాలకొండ జనసేన్ పార్టీ నాయ్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్ర శేఖర్, లక్ష్మణ్, వాసు, మణి, ప్రశాంత్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.