శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఉత్సవాలలొ పాల్గొన్న ప్రేమ కుమార్

కూకట్‌పల్లి, నియోజకవర్గంలోని మూసాపేట్ యాదవ సంఘం వారి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం కమిటీ చైర్మన్ ఎక్కల్ దేవ్ కుమార్ యాదవ్, వైస్ చైర్మన్ ఆర్కే ఎల్లేష్ యాదవ్ మరియు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన నాయకులు ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ప్రత్యేక పూజలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ పూజా కార్యక్రమములో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, కొల్లా హనుమంతరావు, పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment