శామీర్ పేట, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా వారి స్వగృహము నందు కూకట్పల్లి నియోజకవర్గ జనసేన నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ రాజేందర్ ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుట్టినరోజు వేడుకలలో కూకట్పల్లి జనసేన పార్టీ నాయకులు ఎన్.నాగేంద్ర, కొల్లా శంకర్, వేముల మహేష్, కలిగినీడి ప్రసాద్, అడబాల షణ్ముఖ, సురేంద్రనాథ్, సిద్ధినేని శివ, బి.ఎన్.మల్లికార్జున, పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment