రంకిరెడ్డి కాశీ కుటుంబానికి ప్రెస్ క్లబ్ సభ్యుల పరామర్శ

అమలాపురం: విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు రంకిరెడ్డి కాశీ విశ్వనాధం ఇటీవల గుండె పోటుతో కన్ను ముశారు. కాశీ కుమారులను, ఆయన సోదరులను కుటుఒబీకులను అమలాపురం ప్రెస్ క్లబ్ సభ్యులు పరామర్శించి, ప్రగాఢ సాను భూతి తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండేపూడి సత్య నారాయణ, కోశాది కారి గారపాటి పండుబాబు, జర్నలిస్టులు కనకాల దొర బాబు, సి హెచ్. సుబ్రహ్మణ్యంలు వున్నారు.

Share this content:

Post Comment