నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిధిగా పాత్రికేయ సమావేశం
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రాజమండ్రి వి కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ అధ్యక్షతన జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిధిగా పాత్రికేయ సమావేశం నిర్వహినచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఏసి సభ్యులు సభ్యులు, వివిధ నియోజకవర్గాల ఇంచార్జులు, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-05-at-20.18.09-1024x462.jpeg)