విద్యుత్ కోతలను నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో నిరసన

మామిడికుదురు మండలంలో విద్యుత్ కోతలు ఆపాలని, నిరంతరం ప్రజలకు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండలం ఎం.డి.ఓ ఆఫీస్ దగ్గర నిరసన చేయడం జరిగింది. అనంతరం ఎం.డి.ఓ అధికారికి విద్యుత్ అధికారి ఏఈకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మామిడికుదురు మండల జనసేన పార్టీ నాయకులకు జనసేన తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల తాతకాపు, జాలెం శ్రీనివాసరాజ, కంకిపాటి నరసింహారావు, బల్ల సతీష్, కొమ్ముల జంగమయ్య, కాట్రేనిపాడు నాగేంద్ర, రుద్ర శ్రీను, ఈలి రాంబాబు, మద్ధింశెట్టి సుబ్బారావు, చెరుకూరి పార్వతి సత్తిబాబు, కొనుకు వెంకన్న బాబు, కడలి బానోజీ, దొడ్డా జయరాం, బత్తుల శేఖర్, కొమ్ముల బద్రరావు, కటకం సెట్టి రామకృష్ణ, సర్కిల్ అబ్బాస్, వెంకట రమణ, ఎంపీటీసీ మమిడీ సెట్టి శివరామ ప్రసాద్