*రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్
బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా అమలాపురం కిమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ సంబంధిత వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలి అని వారికి సూచించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
Share this content:
Post Comment