పుంగనూరు జనసేన-తెలుగుదేశం అంబేద్కరుకు ఘననివాళి
పుంగనూరు, డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా పుంగనూరు నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ బాద్యులు సీరివేలు చిన్నా రాయల్ ఆధ్వర్యంలో జనసేన-తెలుగుదేశం పార్టీ కలసి స్థానిక బైపాస్ సర్కిల్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-06-at-17.39.59-1024x399.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-06-at-17.39.59-1-1024x399.jpeg)