రాజమండ్రి జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్యవర్గానికి సత్కారం

రాజమండ్రి, జనసేన పార్టీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యక్షులుగా నియమించబడిన దాసరి గుర్నాథం, గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులుగా నియమింపబడిన షేక్ లిమ్రా భాషా, నల్లంశెట్టి వీరబాబు, అలాగే కార్యదర్శులుగా నియమించబడిన విన్న వాసు, గుణం శ్యాంసుందర్, ముమ్మిడి భాగ్యలక్ష్మి, సంయుక్త కార్యదర్శిగా నియమింపబడిన ఠాగూర్ లను సత్కరించడం జరిగింది. రాజమండ్రి 9వ వార్డు జనసైనికులు చౌకొండ మురళీకృష్ణ, చెల్లయ్య మురళి, బత్తిన సత్యనారాయణ, రామకృష్ణ, పడాల వీర్రాజు, మున్నూరు గోపి, కోడా రవికుమార్, కరెడ్ల శివ, ఎస్ మహేష్, కొల్లి శ్రీను, కరెట్ల శివ, పడాల దేవి, చౌకొండ మానస, కక్కల లక్ష్మి, రమేష్ పండు, పూర్తి శ్రీనివాస్, వీర్రాజు సుబ్బు తదితరులు పాల్గొనడం జరిగింది.