యర్నాగుల శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపిన రాజమండ్రి జనసేన శ్రేణులు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-29-at-4.55.45-PM-1024x577.jpeg)
జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులుగా నియమితులైన యర్నాగుల శ్రినివాస్ ను రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా నాయకులు రాజమండ్రి సిటీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, వై శ్రీనివాస్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.