రాపాక అనిత చిత్రపటానికి నివాళులర్పించిన రాజేశ్వరరావు బొంతు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, కేశవదాసుపాలెం గ్రామంలో అకాల మరణం చెందిన కీ.శే శ్రీమతి రాపాక అనిత చిత్రపటానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, చెవ్వకుల వెంకట్ తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-08-at-5.24.00-PM-1024x494.jpeg)