పలుకుటుంబాలను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

  • కారుపల్లి ప్రభాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, విశ్వేశ్వరపురం గ్రామంలో అకాల మరణం చెందిన కీ.శే కారుపల్లి ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులను శనివారం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, దొమ్మేటి సత్యనారాయణ పరామర్శించారు.

  • మంగెన జయరాం కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, లక్కవరం గ్రామంలో అకాల మరణం చెందిన కీ.శే మంగెన జయరాం కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మంగెన నాగభూషణం, దొమ్మేటి సత్యనారాయణ, చిన్ని.