పలు కుటుంబాలను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు
- బండారు అమ్మాజీ కుటుంబసభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు
రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, గూడపల్లి మెయిన్ గ్రామంలో కీ.శే శ్రీమతి బండారు అమ్మాజీ కాలం చేశారు. ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, సుందర బుల్లాబులు నాయుడు, గెడ్డం సుందర రావు, మేకల ఏసుబాబు తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-01-at-4.54.39-PM.jpeg)
- సుందర పండు కుటుంబసభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు
రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, గూడపల్లి మెయిన్ గ్రామంలో కాలు ఆపరేషన్ చేయించుకుని కోలుకుంటున్న సుందర పండు మాతృమూర్తిని కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, సుందర బుల్లాబులు నాయుడు, గెడ్డం సుందర రావు, మేకల ఏసుబాబు తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-01-at-4.54.57-PM-1024x768.jpeg)