అగ్నికుల క్షత్రియ యూత్ తో రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, మలికిపురంలో రాజోలు నున్నవారి బాడవ అగ్నికుల క్షత్రియ యూత్ వారు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతును మర్యాదపూర్వకంగా కలిశారు.