పూలే వర్ధంతి సందర్భంగా రాజోలు నియోజకవర్గ జనసేన ఘన నివాళి

విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన మహాత్మ జ్యోతీరావ్ పూలే గారివర్ధంతి సందర్భంగా రాజోలు నియోజకవర్గ జనసేన ఘన నివాలి అర్పించింది. ఈ కార్యక్రమంలో మలికిపురం ఎంపీపీ మేడిచర్ల వాణి రాము, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడి మోహన్, మలికిపురం ఎంపిటిసి జక్కంపూడి శ్రీదేవి, గుబ్బల రవి కిరణ్, గుందుబొగుల పెద్ద కాపు, పినిశెట్టి బుజ్జి, మాజీ ఎంపీపీ గుండుబోగుల భవానీ , రావి అంజన దేవి, నాయుడు మరియు జనసైనికులు పాల్గొన్నారు.