శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత శివ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పునః ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన, బంటుమిల్లి మండలం మల్లపరాజు గూడెం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత శివ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవంలో పెడన నియోజకవర్గం జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో దూసనపూడి సుబ్బయ్య, పుప్పాల సతీష్, దూసనపూడి అనిల్, సుదాబత్తుల పాండు, పుప్పాల పవన్, దివి శ్రీనివాస్, గోట్రు రవి కిరణ్, వరదా చిన్న, పుప్పాల నాగేంద్ర, కటారీ అంజి, బత్తుల గంగ రాజు, కన్నంరెడ్డి రామాంజనేయులు, డూసనపూడి భాను పాల్గొన్నారు.