ఛత్రపతి శివాజీ 393 వ జయంతి వేడుకలలో రామచంద్రపురం జనసేన
రామచంద్రపురం రూరల్ ద్రాక్షారామ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 393 వ జయంతి సందర్భంగా రామచంద్రపురం చంద్రశేఖర్, తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సంపతి సత్యనారాయణ మూర్తి, ఏరుపల్లి, ఉట్రుమిల్లి గ్రామాల జనసేన పార్టీ ఎంపిటిసి సాక్షి శివక్రిష్ణ కుమార్ తదితర జనసేన నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-19-at-10.12.57-AM-1024x461.jpeg)